Sunday, September 18, 2011

September 19 Martyrs' Day

.  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్ 19 న అమరవీరుల దినోత్సవం ను జరుపుకోవడం జరుగుతుంది. కాని ఆ స్పూర్తిని ఉద్యోగులకు అందించడంలో కొంత విఫలం జరుగుతుంది. వారి త్యాగాలని గుర్తుచుకొని ప్రభుత్వ రంగ పరిశ్రమలను రక్షించు కోవల్సివుంది. ఈ సందర్భంగా రైల్ శక్తి పత్రికలో ప్రచురుంచిన వ్యాసాన్నీ మీముందు ఉంచుతున్నాము. ఆ స్పూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



No comments:

Post a Comment